Telugu News » Tag » Patnam Sunitha Mahender Reddy Campaigning
Patnam Sunitha Mahender Reddy : మినీ ఇండియాగా పిలువబడుతున్న మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి చివరి రోజు ఎన్నికల ప్రచారంలో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు సునీత గెలుపు కోసం ఆమెకు మద్దతుగా ప్రచారం చేశారు. దేశంలోనే నెం.1 నియోజకవర్గంగా మల్కాజ్ గిరిని అభివృద్ది చేసే బాధ్యత తనది అని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా సునీత మహేందర్ […]
Patnam Sunitha Mahender Reddy : దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం, మినీ ఇండియాగా పిలువబడుతున్న మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన సీఎంగా ఉండటంతో ఈ నియోజకవర్గం పై మరింత ఆసక్తి జనాల్లో కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పలు దఫాలుగా ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో […]
Patnam Sunitha Mahender Reddy : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి సొంత మ్యానిఫెస్టో ని ప్రకటించారు. నియోజకవర్గంలో మురుగు నీటి శుద్ధి ప్లాంటుని అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు కాలుష్య నియంత్రణకి గ్రీన్ ఇండస్ట్రీలను నెలకొల్పే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్ల మరమ్మతులు, విస్తరణ, లింకు రోడ్ల అభివృద్ధి, అండర్ పాస్, ఫ్లైఓవర్ ల నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ రద్దీ లేకుండా చూస్తామన్నారు. జీరో ట్రాఫిక్ […]
Patnam Sunitha Mahender Reddy : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా విరామం లేకుండా పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటిస్తున్నారు. మంగళవారం సునీత మహేందర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేపట్టారు. ప్రచారంలో భాగంగా… హయత్ నగర్ డివిజన్లోని హైకోర్టు కాలనీలో శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వివిధ కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధుల ఆత్మీయ సమావేశం లో పాల్గొన్నారు, మన్సూరాబాద్ డివిజన్ లోని ఎంఈ […]
Patnam Sunitha Mahender Reddy : మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించారు. ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు భారీ ఎత్తున కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం అవ్వడంతో ఆయన మరోసారి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా సునీత మహేందర్ రెడ్డి […]
Patnam Sunitha Mahender Reddy : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఒక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంతో పాటు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ప్రచారంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అంటూ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను గురించి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు వివరిస్తు సునీత మహేందర్ రెడ్డి ప్రచారం […]
Patnam Sunitha Mahender Reddy : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి పలు ప్రాంతాల్లో ప్రచారా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు మరియు జాతీయ స్థాయి నాయకత్వం కూడా మల్కాజ్గిరి స్థానం పై గురి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానం అవ్వడం వల్ల ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఎల్బీ నగర్ […]
Patnam Sunitha Mahender Reddy : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ప్రచారంలో స్పీడ్ పెంచారు. నిన్న ఎల్బీ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని సునీతమ్మను గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. రేవంత్ రెడ్డి ప్రచారం తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఇదే జోష్ తో ముందుకు వెళ్లి సునీతమ్మను గెలిపించుకుంటాం అంటూ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. […]